News
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి. హైదరాబాద్కు చెందిన IB అధికారి మనీష్ రంజన్ కూడా మృతిచెందారు. అతని ...
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
స్వామి రామనంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హాస్టల్ భోజన వసతి, ప్లేస్మెంట్ అందిస్తుంది.
బంగారం ధరలు చారిత్రక గరిష్ట స్థాయికి చేరి, మధ్యతరగతి, పేద కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పెళ్లిళ్ల కోసం బంగారం ...
సంపూర్ణేష్ బాబు, సంజోష్లు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సోదరా'. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ...
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వారు.. ఏదో ఒక రకంగా ఉచ్చులో పడేలా చేస్తారు. అలా వారు చేసినప్పుడు.. చాలా మంది మోసపోతూ ...
ధరలు ఢమాల్.. కేజీ ధర కేవలం 10 రూపాయలే.. భారీగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పండగే. అయితే రైతులకు మాత్రం కన్నీరు మిగిలింది.
2. ఉద్యోగం ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అందుబాటులో ఉండదు. 9. HDFC బ్యాంక్లో వడ్డీ రేటు 8.70% నుంచి 9.55% వరకు ఉంటుంది. 10 ...
TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు (ఏప్రిల్ 22) ...
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ముంబై నటి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలో అదుపులోకి తీసుకుని ...
ధర్మపథంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాలను సజీవంగా ఉంచుతాయి. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించే భక్తులు ...
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గంధమాస్య ఉత్సవం ఈనెల 27న, రామానుజాచార్యుల ఉత్సవాలు 28 నుండి మే 2 వరకు. 29న దర్శనాలు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results